బాధ్యతలు చేపట్టిన ఆర్మీ,
ఎయిర్ఫోర్స్ అధిపతులు
}భారత 27వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ స్థానంలో డిసెంబర్ 31న
పదవీ బాధ్యతలు స్వీకరించారు.
}అలాగే అనూప్ రాహా స్థానంలో వైమానిక దళాధిపతిగా ఎయిర్ మార్షల్ బిరేందర్ సింగ్ ధనోవా బాధ్యతలు స్వీకరించారు.
నూతన సీజేఐగా జస్టిస్
జగదీష్సింగ్ ఖేహర్
}ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పదవీకాలం 2017, జనవరి 3తో
ముగియనుంది. 2017, జనవరి 4న జస్టిస్ ఖేహర్ 44వ సీజేఐగా ప్రమాణస్వీకారం
చేయనున్నారు.
}ఆయన ఈ పదవిలో దాదాపు 8 నెలల పాటు (ఆగస్టు 27, 2017 వరకు)
కొనసాగుతారు.
}సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న తొలి సిక్కు వ్యక్తి
జస్టిస్ ఖేహర్.
No comments:
Post a Comment