న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఇటలీ లలో జరిగిన రాజకీయ మార్పులు
భిశంసనకు గురైన దక్షిణ
కొరియా అధ్యక్షురాలు
}దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియోన్ హై అభిశంసనకు గురయ్యారు.
పార్క్ పై విపక్షాలు డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ
లభించింది.
}ఆ దేశ పార్లమెంటులో 300
స్థానాలుండగా.. 234 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు.
}దక్షిణ కొరియా అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ పార్క్.
ఇటలీ ప్రధాని రెంజీ
రాజీనామా
}పార్లమెంటరీ సంస్కరణలతోపాటు కొన్ని ప్రాంతీయ
అధికారాలను జాతీయ ప్రభుత్వానికి బదలాయించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణపై జరిగిన రెఫరెండంలో ఓడిపోవడంతో పదవి నుంచి
దిగిపోతున్నట్లు ఇటలీ ప్రధాని మేటూ రెంజీ ప్రకటించారు.
}డిసెంబర్ 4న జరిగిన రెఫరెండంలో దాదాపు 70 శాతం మంది ఓటు వేయంగా 59.5 శాతం మంది
రెఫరెండంకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇటలీ ప్రధానిగా జెంటిలోని
}డెమోక్రటిక్ పార్టీ నేత పాలో జెంటిలోని నేతృత్వంలో డిసెంబర్ 11న
ఇటలీలో నూతన మంత్రివర్గం ఏర్పాటైంది.
}ప్రధాని పదవికి మేటూ రెంజి రాజీనామా చేయడంతో
జెంటిలోని కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు
న్యూజిలాండ్ ప్రధాని
రాజీనామా
}న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ తన పదవికి డిసెంబర్ 5న రాజీనామా చేశారు.
}2002లో పార్లమెంటులో
తొలిసారి అడుగు పెట్టిన జాన్కీ నాలుగేళ్ల తర్వాత నేషనల్ పార్టీ నాయకత్వ బాధ్యతలు
స్వీకరించారు.
}తర్వాత 2008లో లేబర్ పార్టీపై గెలుపొంది ప్రధాని
అయ్యారు.
}న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లిష్ డిసెంబర్ 12న
వెల్లింగ్టన్లో ప్రమాణస్వీకారం చేశారు.
No comments:
Post a Comment