కేంద్రం, నాబార్డ్,
ఎన్డబ్ల్యూడీఏ(NWDA) మధ్య కీలక ఒప్పందం
}సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులకు
సంబంధించి సెప్టెంబర్ 6న కేంద్ర జల వనరుల శాఖ, జాతీయ వ్యవసాయ,
గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), జాతీయ వాటర్
డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) మధ్య కీలక ఒప్పందం
కుదిరింది.
}ప్రధానమంత్రి కృషి సించాయి
యోజన(పీఎంకేఎస్వై(PMKSY)లో భాగంగా నాబార్డ్ నిధులతో దేశవ్యాప్తంగా
అసంపూర్తిగా ఉన్న 99 (గుర్తించిన) సాగునీటి ప్రాజెక్టులను 2019-20
లోపు పూర్తి చేయనున్నారు.
}ఈ ప్రాజెక్టులు పూర్తయితే కొత్తగా 76.03 లక్షల
ఎకరాల ఆయకట్టు
సాగులోకి వస్తుంది.
No comments:
Post a Comment