వార్ధా తుఫాను
}పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు వర్దా అని పేరు
పెట్టారు.
}వర్దా అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్థం.
}ఈ పేరును పాకిస్తాన్ సూచించింది.
}ఈ పెను తుపాను డిసెంబర్ 12న తమిళనాడు లో చెన్నై కి సమీపంలో తీరం
దాటింది.
}దీని ధాటికి తమిళనాడు అతలాకుతలం అయింది.
}డిసెంబర్ 12న తీరం దాటిన తుపాను వల్ల గంటకు 129 నుంచి
140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో చెన్నైతో పాటు తీరప్రాంతాల్లో 18 మంది మృతి చెందారు.
}రూ.1,000 కోట్ల నష్టం
సంభవించిందని అంచనా.
No comments:
Post a Comment