Saturday, February 4, 2017

వార్ధా తుఫాను


}పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు వర్దా అని పేరు పెట్టారు.

}వర్దా అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్థం.

}ఈ పేరును పాకిస్తాన్ సూచించింది.

}ఈ పెను తుపాను డిసెంబర్ 12న తమిళనాడు లో చెన్నై కి సమీపంలో తీరం దాటింది.

}దీని ధాటికి తమిళనాడు అతలాకుతలం అయింది.

}డిసెంబర్ 12న తీరం దాటిన తుపాను వల్ల గంటకు 129 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో చెన్నైతో పాటు తీరప్రాంతాల్లో 18 మంది మృతి చెందారు.

}రూ.1,000 కోట్ల నష్టం సంభవించిందని అంచనా.


No comments:

Post a Comment