పారా ఒలింపిక్స్-2016
పారా ఒలింపిక్స్
}సమ్మర్ పారా ఒలింపిక్స్ సెప్టెంబర్ 7 నుండి 18 వరకు రియో డి జనరియో(బ్రెజిల్) లో జరిగాయి.
}ఈ సారి భారత్ ఇంతవరకు పంపనంత మంది -19 మంది
బృందాన్ని పంపింది.
}ఈ ఈవెంట్లో భారత్ 4 పతకాలు( బంగారు-2, వెండి-1,
కాంస్యం-1) గెలుపొందింది.
}మరియప్పన్ తంగవేలు హై జంప్ లో మరియు దేవేంద్ర ఝాఝారియ జావిలిన్ త్రో లో బంగారు పతకాలు
గెలుపొందారు.
}దీప మాలిక్ ఉమన్ షాట్పుట్ వెండి పతకం మరియు వరుణ్ సింగ్ భాటి హై జంప్ లో కాంస్యం
గెలుపొందారు.
}పతకాల పట్టికలో చైనా మొదటి స్థానం పొందగా భారత్ 43వ స్థానంలో నిలిచింది.
No comments:
Post a Comment